భారత్‌ను హెచ్చరించిన ఆర్బీఐ మాజీ గవర్నర్

77చూసినవారు
భారత్‌ను హెచ్చరించిన ఆర్బీఐ మాజీ గవర్నర్
RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ వృద్ధిని సాధించాలంటే ముఖ్యమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వానికి శ్రామికశక్తి విద్య, నైపుణ్యాల మెరుగుదల అంశం ప్రధాన సమస్యగా మారుతుందని అన్నారు. ఈ సవాలును పరిష్కరించపోతే దేశ యువ జనాభా ప్రయోజనాలను పొందలేదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్