రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దరిపై నక్క దాడి (వీడియో)

58చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో ప్రజలు నక్కల భయంతో అల్లాడుతున్నారు. తాజాగా రెహ్తీ ప్రాంతంలో రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై అకస్మాత్తుగా నక్క దాడి చేసింది. దాని నుంచి తప్పించుకోవడానికి వారు ప్రయత్నించినప్పటికీ అది తీవ్రంగా గాయపరిచింది. బాధితులలో ఓ వ్యక్తి ఆ నక్కను పట్టుకొని దూరంగా విసిరివేయడంతో అది పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్