ఒక్క రూపాయికే ఫుల్ మీల్స్.. మాంసం, గుడ్లు కూడా..!

82చూసినవారు
ఒక్క రూపాయికే ఫుల్ మీల్స్.. మాంసం, గుడ్లు కూడా..!
ప్రస్తుత రోజుల్లో రూపాయి కనీసం టీ కూడా రాదు. అయితే ఇలాంటి రోజుల్లో రూపాయికి భోజనం అందించడం అంటే మాటలు కాదు. అదికూడా నాన్ వెజ్ కూరతలతో భోజనం అందించడం అంటే చాలా గొప్ప విషయం. పశ్చిమ బెంగాల్ లోని బీర్భం ప్రాంతంలో సన్యాసులు, పేదలకు అక్కడి స్థానిక గ్రామాల ప్రజలు ఒక్క రూపాయికే భోజనం అందిస్తున్నారు. కంకలిత 51 శక్తి పీఠాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని ఆనుకుని టిన్ షెడ్ నిర్మించారు. ఇక్కడ నిత్యం వేలాది మంది వచ్చి భోజన ప్రసాదం తీసుకుంటుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్