లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

58చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 180 పాయింట్లు లాభపడి 72,650 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,066 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.31 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌-30 సూచీలో రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్