బెంగళూరులో నెలకొల్పుతున్న బోయింగ్
ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని
మోదీ హాజరై ప్రసంగించారు. అయితే ప్రసంగం మధ్యలో వారు ‘
మోదీ మోదీ’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా వేదిక పంచుకున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను చూస్తు ‘ముఖ్యమంత్రి గారు ఇది జరుగుతూనే ఉంటుంది’ అంటూ
మోదీ చమత్కరించారు. దీంతో సిద్ధరామయ్య నవ్వారు.