నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

219169చూసినవారు
నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాలపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మంచి చేసే వారినే ప్రజలు ఎన్నుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితులలో డబ్బులకు ఓటును అమ్ముకోవద్దని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి వనరులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు పోటీ చేసే విధంగా రాజకీయాలు ఉండాలన్నారు. టికెట్ల వ్యవహారంలో సూటుకేసులలో డబ్చులు ఇవ్వమనే వారిని ఇంటికి పంపుదామన్నారు.

సంబంధిత పోస్ట్