12 ఎయిర్ పోర్టుల్లో అతిథుల విమానాల పార్కింగ్

572చూసినవారు
12 ఎయిర్ పోర్టుల్లో అతిథుల విమానాల పార్కింగ్
అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా అమితాబ్ బచ్చన్, చిరంజీవి, పరాశరన్ నుండి అదార్ పూనావాలా వరకు 500 మందికి పైగా ప్రత్యేక అతిథులు రానున్నారు. ఈ క్రమంలో 100 చార్టర్డ్ విమానాలు రానున్నాయని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ అంచనా వేస్తుంది. విమానాల పార్కింగ్ కోసం వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని 12 విమానాశ్రయాలను సంప్రదించింది. వీఐపీలను మూడు కేటగిరీలుగా విభజించింది. QR కోడ్‌తో కూడిన కార్డ్‌ను సిద్ధం చేసింది.

సంబంధిత పోస్ట్