పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఫన్నీ పోస్టు

73చూసినవారు
పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఫన్నీ పోస్టు
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా నెట్టింట ఫన్నీ పోస్టు పెట్టారు. 'బీజేపీ గెలవాలంటే 272 సీట్లు కావాలని నా భార్యకు చెప్పా. ఆమె 20 ఓవర్లలోనా? అని అడిగారు. అంతా ఐపీఎల్ ప్రభావం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి 'బీజేపీ టార్గెట్ 400.. అది ఏడు రోజుల మ్యాచ్' అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 'మీ.. పోస్ట్ మేడం చదవకూడదని ఆశిస్తున్నా' అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్