జోగులాంబ ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం

73చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా పరిధి అలంపూర్ ఆలయంలో జోగులాంబ ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆలయ పాలక మండలికి ఎలాంటి లోటు పాట్లు రాకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్