మహబూబ్ నగర్: ఆందోళనకు దిగిన కార్మికులు

56చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జరనల్ ఆస్పత్రి కాంట్రాక్ట్ కార్మికుల వేధింపులకు నిరసనగా శనివారం విధులు బహిష్కరించి ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. సిహెచ్ రాములు నాయక్ ను సస్పెండ్ చేయాలని, సూపర్వైజర్ యాదయ్యపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ మాట్లాడుతూ. రోగుల మలమూత్రాలు ఎత్తిపోసే కాంట్రాక్ట్ కార్మికులపై నిందలు సరికాదన్నారు. సూపరింటెండెంట్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్