తెలంగాణ వచ్చి పదేళ్లు దాటిన కేసులో మాఫీ కాలే

67చూసినవారు
తెలంగాణ వచ్చి పదేళ్లు దాటిన కేసులో మాఫీ కాలే
రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినప్పటికీ ఉద్య మంలో నమోదైన కేసులు ఇప్పటికి మాఫీ కాలేదని మహబూబ్ నగర్ టీఎన్జీఓ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సకల జనుల సమ్మె సందర్భంగా పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఉద్యమకారులపై కేసులు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్