సింహగిరి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న ఎంపీ అరుణ

51చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సింహగిరి లక్ష్మినరసింహ స్వామిని ఎంపీ డీకే అరుణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఆలయ మర్యాదల ప్రకారం మంగళవాయిద్యాలతో సాదర స్వాగతం పలికినారు. అనంతరం బీజేపీ వ్యవస్థాపక పెద్దలు దిన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆలయ ఆవరణలో ఎంపీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్