దసరాకు ఆలయాల ముస్తాబు

55చూసినవారు
దసరాకు ఆలయాల ముస్తాబు
కడ్తాల్‌ మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువుదీరిన మైసమ్మ దేవత దసరా దేవీశరన్నవరాత్రుల మహోత్సవాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్‌ 3 నుంచి 12 వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఉత్సవాలకు నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆదివారం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శిరోలిపంతూనాయక్‌, ఈవో స్నేహలత తెలిపారు.

సంబంధిత పోస్ట్