టీయుడబ్ల్యూజే రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యులుగా రామ్ రెడ్డి

56చూసినవారు
టీయుడబ్ల్యూజే రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యులుగా రామ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ టియుడబ్ల్యూ జే(ఐజేయు) రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యులుగా కొల్లాపూర్ సీనియర్ రిపోర్టర్ జోగులపల్లి రాంరెడ్డిని ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు విరహతహళ్లి, కార్యదర్శి గుండ్రాతి మధు, జిల్లా కార్యదర్శి రాములు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై హెల్త్ కార్డులను తీసుకు వచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్