నర్వ మండల పరిధిలోని సీపురం గ్రామంలో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం గీతమ్మ, లిక్కి ఆంజనేయులు రెండవ కుమారుడు గౌతమ్ 8 సం. లు గత మూడు సంవత్సరాలుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ సోమవారం ఉదయం 9: గంటలకు మరణించాడు. రోజు కూలి పని చేసుకుంటూ తల్లిదండ్రులు ఇప్పటివరకు హాస్పటల్లో 7 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్న ఫలితం లేకపోయింది.