May 02, 2024, 01:05 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
May 02, 2024, 01:05 IST
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని 16వ వార్డు బోయపల్లిలో గత పది రోజుల నుండి తాగునీరు సరిగ్గా సరఫరా కాకపోవడంతో కాలనీవాసులు అధికారులను పలుమార్లు కలిసిన తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మహిళలు రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు.