దంతనూర్ లో తీవ్ర నీటి సమస్య

50చూసినవారు
దంతనూర్ లో తీవ్ర నీటి సమస్య
వనపర్తి జిల్లా మదనాపురం మండలం లోని దంతనూర్ గ్రామంలో గత నాలుగు రోజుల నుండి నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మిషన్ భగీరథ ఏఈ శివానందు దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందిచడం లేదని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిషన్ భగీరథ అధికారులు గ్రామంలో వీలైనంత తొందరగా నీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్