జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

57చూసినవారు
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
జీహెచ్ఎంసీ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 28న నామినేషన్లను పరిశీలించనున్నారు. వచ్చే నెల 2న నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్