వయనాడ్ విపత్తు కోసం నిధులు సేకరించేందుకు 3 గంటల పాటు భరతనాట్యం చేసిన బాలిక

1054చూసినవారు
కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన ప్రజల సహాయార్థం నిధుల సేకరణ కోసం తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల బాలిక హరిణి శ్రీ వరుసగా మూడు గంటల పాటు భరతనాట్యం ప్రదర్శించింది. ఆమె తన పొదుపుతో సహా రూ. 15,000 ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMDRF) విరాళంగా ఇచ్చింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బాలికను కలుసుకుని ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్