పెరిగిన బంగారం ధరలు

70చూసినవారు
పెరిగిన బంగారం ధరలు
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 పెరిగి రూ.79,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.390 పెరిగి రూ.87,060కి చేరింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్