దేశంలోని ఇంటర్నెట్ యూజర్లకు గుడ్న్యూస్. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు భారత్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఎలాన్ మస్క్కు చెందిన స్టార్ లింక్ సంస్థకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీని కోసం స్టార్ లింక్తో పాటు రిలయన్స్ స్టార్లింక్
జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎయిర్టెల్ వన్వెబ్లు పోటీ పడ్డాయి.