విద్యార్థులకు గుడ్ న్యూస్. ఫీజులు తగ్గింపు

3322చూసినవారు
విద్యార్థులకు గుడ్ న్యూస్. ఫీజులు తగ్గింపు
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫీజులు తగ్గించింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్ఆర్ఐ కోటాల వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఫీజులు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులకు అడ్మిషన్ ఫీజును 5 వేల డాలర్ల నుండి 4 వేల డాలర్లకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ అవకాశాన్ని ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.

సంబంధిత పోస్ట్