యూపీఐ చెల్లింపులు చేసే వారికి శుభవార్త

65చూసినవారు
యూపీఐ చెల్లింపులు చేసే వారికి శుభవార్త
యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ.2,000 నుంచి రూ.5,000కి పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఒక్కో లావాదేవీ పరిమితిని కూడా రూ.500 నుంచి రూ.1,000కి పెంచారు. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీని ద్వారా, పిన్‌ను నమోదు చేయకుండానే UPI చెల్లింపులు చేయవచ్చు. అయితే ఈ సేవలు వినియోగించుకునేందుకు ముందుగా వాలెట్లో బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్