దుఃఖం కలుగుతోంది: కేసీఆర్

66చూసినవారు
దుఃఖం కలుగుతోంది: కేసీఆర్
2001లో పార్టీ పెట్టిన మొదట్లో ఎక్కువ మంది జడ్పీటీసీలు, ఎంపీపీలను గెలిపించిన గడ్డ హుజూరాబాద్‌ అని BRS చీఫ్ కేసీఆర్ అన్నారు. 'జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు వచ్చే విధంగా కష్టపడ్డాను. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక HYD నుంచి అనేక పరిశ్రమలు వెళ్లిపోవాలని యోచిస్తున్నాయి. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ ఒకటి తమిళనాడుకు వెళ్లి పోయింది. నాలుగైదు నెలల్లోనే ఇలా చేశారని దుఃఖం కలుగుతోంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్