వరుడిని క్రేన్ లో ఊరేగించారు (వీడియో)

554చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని శనివారం చిల్కానా పట్టణంలోని మొహల్లా హమీద్‌ హసన్‌లో ఇమ్రాన్‌ అన్సారీ కుమార్తె వివాహం జరిగింది. ఇమ్రాన్ తన కుమార్తె వివాహాన్ని ఇబ్రహీంపుర గ్రామంలో నిశ్చయించారు. ఈ క్రమంలో వరుడు మహ్మద్ తయ్యబ్.. వధువని పెళ్లాడాడటానికి క్రేన్ లో వచ్చాడు. అతనితో పాటు స్నేహితులు కూడా ప్రాణాల సైతం లెక్కచేయకుండా క్రేన్‌పై ఎక్కి ఊరేగింపులో పాల్గొన్నారు. వరుడు ఊరేగింపుతో స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్