లక్నోతో జరుగుతోన్న మ్యాచ్లో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57*), రహానే (36), మొయిన్ అలీ(30) రాణించారు. చివర్లో ధోనీ(28) మెరవడంతో చెన్నై ఈ స్కోర్ చేయగలిగింది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్య రెండు వికెట్లు తీశాడు. లక్నో లక్ష్యం 177.