కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీని నిలబెట్టుకుందా?: ప్రధాని మోదీ

67చూసినవారు
కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీని నిలబెట్టుకుందా?: ప్రధాని మోదీ
మహారాష్ట్రలో పీఎం కిసాన్ నిధుల విడుదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రైతులకు రుణమాఫీ చేస్తామనే హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టి ఇన్ని రోజులైనా ఎందుకు చేయడం లేదని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర రైతులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిని ఓడించాలి’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్