రూ.800 కోసం దారుణంగా హత్య చేశాడు!

157360చూసినవారు
రూ.800 కోసం దారుణంగా హత్య చేశాడు!
మనిషి రోజురోజుకు మృగంగా మారుతున్నాడనడానికి ఈ ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. సికింద్రాబాద్ పరిధిలో జరిగిన నితిలేశ్ హత్య కేసులో మోండా మార్కెట్ పోలీసులు కీలక విషయాలు తేల్చారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు మహ్మద్ మోసిన్ ఖాన్ ను నిజామాబాద్ లో అరెస్ట్ చేశారు. నితిలేశ్ ను రూ.800 కోసం బ్లేడుతో దాడి చేసి హత్య చేసినట్టు దర్యాప్తులో వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, పీఎస్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్