పాములు పడుతూ పాము కాటుకే బలి అయ్యాడు

85చూసినవారు
పాములు పడుతూ పాము కాటుకే బలి అయ్యాడు
తెలంగాణలోని మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్‌ గ్రామంలో విషాద ఘటన జరిగింది. వంగపాటి నాగరాజు కూలికి వెళ్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అయితే అతడికి ఓ హాబీ ఉంది. ఎవరి ఇంట్లో అయినా పాములు వస్తే వాటిని చాకచక్యంగా పట్టేవాడు. ఇదే కోవలో మంగళవారం సాయంత్రం మండలంలోని కొత్తపల్లిలో ఫంక్షన్ హాల్‌లోకి పాము వచ్చింది. బంధించే క్రమంలో ఆ పాము కాటు వేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు చనిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్