ఏకంగా 15 పెళ్లిల్లు చేసుకున్నాడు

362445చూసినవారు
ఏకంగా 15 పెళ్లిల్లు చేసుకున్నాడు
ఓ వ్యక్తి ఏకంగా 15 మందిని పెళ్లిచేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. నగరానికి చెందిన మహేశ్(35) మ్యాట్రిమోనీ సైట్లలో డాక్టర్, ఇంజినీర్, కాంట్రాక్టర్ అని చెప్పుకుంటూ 15 మందిని పెళ్లిచేసుకున్నాడు. ఇలా పెళ్లిచేసుకున్న హేమలత అనే మహిళను క్లినిక్ తెరిచేందుకు రూ. 70 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మహేశ్ ను అరెస్టు చేసి విచారించగా అసలు నిజం బయటపడింది.

సంబంధిత పోస్ట్