మరదలిని ప్రేమించాడని నరికి చంపారు (వీడియో)

84చూసినవారు
హైదరాబాద్ లో మరో దారుణ హత్య జరిగింది. బేగంపేట పాటిగడ్డలో ఓ యువకుడిని కత్తులతో నరికి చంపారు. తన మరదలిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఇజాజ్ ముగ్గురు స్నేహితులు ఫిరోజ్, సాహిల్, రెహన్ లతో కలిసి ఉస్మాన్ గొంతు కోశారు. ముఖంపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. కాగా నిందితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.

సంబంధిత పోస్ట్