రియాసీ దాడిలో ఉగ్రవాది ఇతడే

65చూసినవారు
రియాసీ దాడిలో ఉగ్రవాది ఇతడే
జమ్మూకశ్మీర్‌లో రియాసీ వద్ద యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దర్యాప్తులో భాగంగా తాజాగా ప్రధాన నిందితుడి ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ వెల్లడిస్తే రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారించారు. వారు అందజేసిన వివరాల ఆధారంగా ఓ స్కెచ్‌ను తయారుచేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్