రూ.200 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ హేమచంద్రారెడ్డి

63చూసినవారు
రూ.200 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ హేమచంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తీరు ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. హేమచంద్రారెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఏపీ నిరుద్యోగుల ఫోరం నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఉన్నత విద్యా మండలిలో రూ.200 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్ జగన్ వైసీపీ సర్కారుతో కలిసి పేద పిల్లల ఫీజును భారీ మొత్తంలో హేమచంద్రారెడ్డి మళ్ళించారు.

సంబంధిత పోస్ట్