'హలో ఫ్రమ్ మెలోడీ టీమ్' అంటూ ఇటలీ ప్రధాని మెలోనీ చేసిన ట్వీట్ పై ప్రధాని మోదీ స్పందించారు. మెలోనీ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ 'లాంగ్ లివ్ ఇండియా-ఇటలీ ఫ్రెండ్షిప్' అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా జీ7 సమ్మిట్ లో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన మోదీ మరికాసేపట్లో భారత్ చేరుకోనున్నారు.