పేద పిల్లల ఫీజులను దారి మళ్ళించిన హేమచంద్రారెడ్డి

80చూసినవారు
పేద పిల్లల ఫీజులను దారి మళ్ళించిన హేమచంద్రారెడ్డి
ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఐదేళ్లు వైసీపీతో కలిసి పేద పిల్లల ఫీజులను భారీగా దారి మళ్లించారు. ఓట్ల లెక్కింపు రోజున వైకాపా ఓడిపోతుందని తెలుసుకుని వెంటనే కీలకమైన దస్త్రాలను మాయం చేశారు. కొన్నింటిని మెషీన్‌లో వేసి, ముక్కలుగా కట్‌ చేశారు. ఆ వెంటనే ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించని ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు మెడికల్‌ లీవ్‌ మంజూరు చేశారు.

సంబంధిత పోస్ట్