అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై హైకోర్టు స్టే

78చూసినవారు
అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై హైకోర్టు స్టే
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని పోలీసులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. రిజర్వేషన్లను ఎత్తేస్తామంటూ అమిత్ షా మాట్లాడినట్లుగా ఓ మార్ఫింగ్ వీడియో వైరల్ కాగా.. దీనికి బాధ్యులైన ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్