175లో ఒక్క సీటు కూడా తగ్గడానికి వీల్లేదు: జగన్

489273చూసినవారు
175లో ఒక్క సీటు కూడా తగ్గడానికి వీల్లేదు: జగన్
నరసాపురంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ 'వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్షలేని పాలన కొనసాగాలన్నా ప్రతి ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.' అని అన్నారు.

సంబంధిత పోస్ట్