టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆయన ఈ ఘనత సాధించారు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్ ఈ మార్క్ దాటారు. అలాగే తక్కువ బంతుల్లో 4వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్గానూ హిట్మ్యాన్ రికార్డులకెక్కారు.