13 ఏళ్లుగా హాకీ ఇండియాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా వ్యవహరిస్తున్న ఎలీనా నార్మన్ రాజీనామా చేసింది. ఇటీవలే మహిళల జట్టు చీఫ్ కోచ్ యానిక్ షాప్మన్ కూడా రాజీనామా చేసింది. 'భారత హాకీలోని రెండు గ్రూపుల మధ్య విబేధాలతో గురుతర బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టం. గత కొన్ని నెలలుగా ఆమెకు బకాయిలు చెల్లించకపోవడంతో నార్మన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.