బాధితుల్ని ఎలా మోసం చేస్తారంటే..

68చూసినవారు
బాధితుల్ని ఎలా మోసం చేస్తారంటే..
పెట్టుబడులకు భారీమొత్తంలో లాభాలిప్పించేలా మెలకువలు నేర్పిస్తామంటూ.. ప్రత్యేక కోటా కింద ఐపీవో షేర్లు దక్కేలా చేస్తామంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, టెలిగ్రామ్‌ ద్వారా సందేశాలు పంపిస్తారు. నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని లింక్‌లు పంపిస్తారు. ఆ సమయంలో వాట్సాప్‌ ద్వారా ఏపీకేఫైల్స్‌ పంపిస్తారు. పెట్టుబడులకు లాభాలొచ్చాయంటూ బాధితుల్ని నమ్మిస్తారు. లాభాలు కనిపించేలా డ్యాష్‌బోర్డుల్లో చూపెడతారు. తీసుకోవాలంటే కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాలనే సందేశం కనిపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్