టర్కీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

69చూసినవారు
టర్కీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
టర్కీలోని పశ్చిమ నగరమైన ఇజ్మీర్‌లోని రెస్టారెంట్‌లో ఆదివారం భారీ పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. మరో 63 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పేలుడు ధాటికి రోడ్డు బాగా దెబ్బతింది. సమీపంలోని భవనాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. సమాచారం మేరకు వెంటనే రెస్క్యూ వర్కర్లను సంఘటనా స్థలానికి పంపినట్లు అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్