ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను కింద పడేసి దారుణంగా కొడతాడు. అతను ఒక ఇటుక రాయి తీసుకోని ఆమెను కొడుతుంటాడు. అదే సమయంలో తల్లిని కొట్టడం చూసి పిల్లలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పిల్లలు ఏడుస్తున్నా కూడా భార్యను విడిచిపెట్టలేదు. భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్యను బహిరంగంగా కొట్టారని సమాచారం. ప్రస్తుతం, ఈ వీడియో వైరల్ అవుతోంది.