ఎంపీ స్థానాలపై వైసీపీ కసరత్తు

574చూసినవారు
ఎంపీ స్థానాలపై వైసీపీ కసరత్తు
ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆరు జాబితాలను ప్రకటించిన వైసీపీ ఇప్పుడు ఎంపీ స్థానాలపై ఫోకస్ పెట్టింది. విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, బాపట్ల, ఒంగోలు, నంద్యాల స్థానాల్లో మార్పులపై సమీక్షిస్తోందని తెలుస్తోంది. బాపట్ల స్థానానికి సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ లేకపోతే రావెల కిషోర్ బాబు కు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక కడప, రాజంపేట స్థానాలు సిట్టింగ్ లకే దక్కే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్