హుస్సేన్​సాగర్​లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు

76చూసినవారు
హుస్సేన్​సాగర్​లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు
గణేశ్ నిమజ్జనం రోజు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు ఎంత అందంగా ఉంటాయో.. నిమజ్జనం తర్వాత అంత దారుణంగా మారుతాయి. విగ్రహాల నుంచి విడిపోయిన పీవోపీ, పీచు వంటి వ్యర్థాలు హుస్సేన్​సాగర్​లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. పీవోపీ విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ చాలా వరకు పెద్ద విగ్రహాలను ఇక్కడే నిమజ్జనం చేస్తారు.

సంబంధిత పోస్ట్