హైదరాబాద్- గుజరాత్ మ్యాచ్ రద్దు.. టికెట్ల డబ్బులు రీఫండ్: పేటీఎం

72చూసినవారు
హైదరాబాద్- గుజరాత్ మ్యాచ్ రద్దు.. టికెట్ల డబ్బులు రీఫండ్: పేటీఎం
గురువారం హైదరాబాద్- గుజరాత్ మ్యాచ్ రద్దవడంతో టికెట్ డబ్బులను పేటీఎం వెనక్కి ఇవ్వనుంది. పేటీఎం లేదా పేటీఎం ఇన్సైడర్లో టికెట్లు కొన్న వారంతా రీఫండ్ కు అర్హులని పేర్కొంది. తదుపరి వివరాలను మెయిల్ ద్వారా తెలియజేస్తామని తెలిపింది. నిన్న ఉప్పల్లో జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా పాయింట్ల ఆధారంగా SRH ప్లే ఆఫ్స్ కు వెళ్ళింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్