పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య కంటతడి

50చూసినవారు
పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మోగులయ్య శుక్రవారం కంటతడి పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆయనకు హయత్ నగర్ ప్రాంతంలో 600 గజాల స్థలం కేటాయించింది. సిఎం చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు స్థలం ప్రహరీ గోడను కులగొట్టారు. విషయం తెలుసుకున్న మొగులయ్య అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సైతం స్పాట్ కి వచ్చి వివరాలు సేకరించారు. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్