జహనుమలో అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం

57చూసినవారు
మరోసారి ఎంఐఎం గ్రాండ్ విక్టరీ సాదిస్తుందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. శుక్రవారం జహనుమ డివిజన్ పరిధిలో స్థానిక బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ తో కలిసి అసదుద్దీన్ ఒవైసీ పాదయాత్ర నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎంఐఎం ఆధ్వర్యంలో చేసిన అభివృద్ది పనులపై అవగాహన కల్పించారు. ప్రచారంలో ఎంఐఎం కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్