వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యం: చంద్రబాబు

68చూసినవారు
వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యం: చంద్రబాబు
కర్నూలు జిల్లా ఆలూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి మూడు పార్టీలు కూటమిగా కలిశాయని అన్నారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమని స్పష్టం చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని, ఏపీలో అభివృద్ధి జరగాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. బీజేపీతో తాము జట్టు కట్టడానికి కారణం అదేనని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్