ఓవైసీకి మద్దతుగా బహదూర్ పురా ఎమ్మెల్యే ప్రచారం

58చూసినవారు
మరోసారి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ భారీ మెజారిటీతో గెలుస్తారని బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ అన్నారు. గురువారం దూద్ భౌళి డివిజన్ పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఎంఐఎం ఆధ్వర్యంలో చేసిన అభివృద్ది పనులకు సంభందించి కరపత్రాలు పంపిణీ చేశారు. మరోసారి అసదుద్దీన్ ఒవైసీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్