ఎంఐఎం అధ్వర్యంలో హైడ్రాకు వ్యతిరేకంగా ధర్నా

72చూసినవారు
మూసి ప్రక్షాళనలో భాగంగా పేదల ఇండ్లను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ బహదూర్ పురా తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎంఐఎం అధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎంఐఎం ప్రజా ప్రతినిధులతో పాటు బఫర్ జోన్ బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంకు, హైడ్రాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎంఐఎం కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్